రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష లకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ, వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పొడిగింపు తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజులు చెల్లించాలని పేర్కొ న్నారు. ఆలస్య రుసుం రూ.50తో డిసెంబర్ 25 నుంచి 29 వరకు, రూ.200తో డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో జనవరి 4 నుంచి 9 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
SSC EXAMINATION 2022-23 REVISED FFE DETAILS
🌴Without late fee :: 24-12-2022
🦋With late fee fine of Rs. 50/- :: 25-12-2022 to 29-12-2022
🌴With late fee fine of Rs. 200/- :: 30-12-2022 to 03-01-2023
⛱️With late fec fine of Rs. 500/- :: 04-01-2023 to 09-01-2021