చిత్తూరు జిల్లా APTF శాఖ కార్యవర్గ సమావేశం తిరుపతిలో జిల్లా అధ్యక్షుడు శ్రీ రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర రెడ్డి హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాదముని గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెంగల్రాయ మందడి గారు, గౌరవాధ్యక్షుడుఆలవయ్యగారు, వెంకటముని గారు,నరేంద్ర గారు,నాగరాజారెడ్డి గారు,పురుషోత్తం గారు, సమీర్ గారు, పురుషోత్తం గారు, రాఘవ రెడ్డి గారు, రవీంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.