ఏపీటీఎఫ్: నేడు EHS మేనేజిమెంట్ కమిటీ సమావేశం గుంటూరు నందలి NTRVST రాష్ట్ర కార్యాలయంలో జరిగినది. ఈ సమావేశంలో మేనేజిమెంట్ మరియు స్టీరింగ్ కమిటీ సభ్య సంఘము ఏపీటీఎఫ్-1938 అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.హృదయరాజు, కె.వెంకటేశ్వరరావు పాల్గొని పై ప్రాతినిధ్యం లో కనబరచిన 16 అంశాలతో పాటు అనేక విషయాలపై చర్చించడం జరిగింది. ఐతే గత & ప్రస్తుత ప్రతిపాదనలన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కనుక ముఖ్యమంత్రి, మంత్రి చొరవతోనే పూర్తిస్థాయి, సంతృప్తి వైద్యం అందే పరిస్తితి ఉంది.
ఈ సమావేశంలో EHS సి.ఇ. ఓ డా.రవిశంకర్ ఐ.పి.యస్ గారికి వారి సిబ్బందికి మన ఏపీటీఎఫ్ డైరీలను ప్రధానం చేయడం జరిగింది.
- ఏపీటీఎఫ్ - 1938
Click Below to view or Download copy of APTF representations