మిత్రులారా! APTF1938 రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఈరోజు "అమ్మ ఒడి" పధకం ప్రభుత్వ పాఠశాలలకు పంపించిన వారికి అమలు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభ లో ప్రస్తావించవలసిందిగా విజయనగరం అసెంబ్లీ శాసన సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారికి వినతి పత్రం APTF 1938 కార్యకర్తలు సమర్పించారు