జేడీ సర్వీసెస్ డి మధుసూదన్ రావు గారు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, రవీంద్ర రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, సత్య ప్రసాద్, పి వి ప్రసాద్ జిల్లా నాయకులు శ్రీనివాసులు నాయక్, ఆంజనేయులు నాయక్, ఆదినారాయణ, ఫకృద్దీన్ samiullah తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగినది.