ఆదివారం విజయవాడలో జరిగిన ఏపీటీఎఫ్ 1938 మధ్యంతర కౌన్సిల్ ఎన్నికల్లో ఇప్పటివరకు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఉన్న కులశేఖరరెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉద్యోగ విరమణకు ముందుగా ఇప్పవరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె. వెంకటేశ్వరరావు ముందస్తు రాజీనామా ద్వారా ఏర్పడిన ఖాళీని ఈరోజు భర్తీ చేశారు. అసోసియేట్ అధ్యక్షుడుగా సి హెచ్. దిలీప్ కుమార్ ను ఎన్నుకున్నారు. నూతనంగా రాష్ట్రకార్యవర్గంలో చేరిన వివిద జిల్లాల నాయకులకు, మిత్రులకు హార్దిక శుభాకాంక్షలు.
*APTF1938 NELLORE DISTRICT UNIT*