ఈరోజు విజయనగరం జిల్లా APTF కార్యవర్గ సమావేశం డి. ఈశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏ. సదాశివ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ రావు, రాష్ట్ర , జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొని పలు అంశాలపై తీర్మానాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి.హృదయరాజు గారు కార్యవర్గాన్ని ఉద్దేశించి ఆన్లైన్ ఫోన్ ద్వారా ప్రసంగించారు.