School Education – Implementation of “We Love Reading" Programme in all schools in the State - guidelines
రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులలో చదవటం ఒక అలవాటుగా చేయు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ది.26.11.2020 న We Love Reading (చదవటం మాకిష్టం) కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసినదే.
ప్రస్తుతం పాఠశాలల్లో హాజరు మెరుగు పడినందున , We Love Reading కార్యక్రమాన్ని పునః ప్రారంభించవలసిందిగా DSE AP వారు ఉత్తర్వులు జారీ చేసారు.Rc No.ESE02/957/2021,Dt. 24.11.2021)
ప్రభుత్వ పాఠశాలల్లో చద వడం మాకిష్టం' కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా నిలిపివేసిన ఈ కార్యక్ర మాన్ని తిరిగి ప్రారంభించాలంది. 3-9 తరగతులు చదివే విద్యార్థుల్లో పుస్తకాలు చదివే ఆసక్తిని పెంచేం -దుకు దీన్ని ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థు లతో తరగతి గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేయా లని, నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగించాలని సూచించింది. పుస్తకాలను చదవడానికి ఆసక్తి చూపనివిద్యార్థులను ప్రోత్సహించేందుకు కథలు చెప్పాలంది.
+