పాఠ శాల విద్యలో ఎయిడెడ్ టీచర్ల విలీ నంలో భాగంగా ఉపాధ్యాయుల సీని యారిటీ జాబితాలను సిద్ధం చేయ డంపై విద్యాశాఖ కమిషనరు ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృ ద యరాజు, కె. కులశేఖర్ రెడ్డి లేఖ రాశా రు. ప్రభుత్వ, మునిసిపల్, పీఆర్ పాఠశాలల్లోని ఎయిడెడ్ ఉపాధ్యా యులను చేర్చుకునేటప్పుడు వెబ్ ఎంపికల కోసం అన్ని ఖాళీలను ప్రద ర్శించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయు ల సీనియారిటీ జాబితా లను సీఈఈ ప్రొసీడింగ్ ప్రకారం అర్హత పాయిం ట్లను అం దించడం ద్వారా సిద్ధం చేయాలని కోరారు.