పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది . గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 11 చివరి తేదీ కాగా .. దానిని 20 వ తేదీ వరకు పెంచినట్లు ఆ విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు .
21 నుంచి 26 వరకు రూ .50 , 27 నుంచి జనవరి 2 వరకు రూ .200 , 3 నుంచి 9 వరకు రూ .500 అప రాధ రుసుముతో కలిపి చెల్లించవచ్చని వివరించారు