2019 .2020 సంవత్సరాన్ని విద్యా సామర్ధ్యాల హామీ సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించాలి
విద్యా సామర్థ్యాల సాధన ఉద్యమ రాష్ట్ర సమన్వయకర్త డి ప్రకాష్ పిలుపునిచ్చారు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో లో టి పి టి ఎఫ్ ఉపాధ్యాయ భవనంలో లో జిల్లా విద్యా సామర్ధ్యాల సాధన ఉద్యమ సంస్థ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లో రాష్ట్ర సమన్వయకర్త డి ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 20 సంవత్సరాన్ని హామీ విద్యా సంవత్సరం గా ప్రకటించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో లో విద్యార్థుల కు విద్యా సమర్థులు అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం వన్ సర్వే సర్వే ఆధారంగా అ సర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లో 80% పిల్లలకు తరగతి వారీగా విద్యా సామర్థ్యాలు లేవు అన్నారు విద్యా సామర్థ్యాలు లోపిస్తే మరెంతో అసమానతలకు పెరిగే అవకాశం ఉందన్నారు రాష్ట్రస్థాయిలో విద్యా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు స్వయంప్రతిపత్తిగల విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ జన వాని సంస్థ డైరెక్టర్ జెర్రీ ప్రతాప్ సి ఎల్ వో జిల్లా కన్వీనర్ అంజమ్మ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పెద్ద లింగన్న గారి శంకర్ గారు డి బిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముత్యాల భూపాల్ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి బైరి చంద్రశేఖర్ హారతి సంస్థ అధ్యక్షురాలు జంగ విజయ రెడ్డి డి బిఎఫ్ జిల్లా నాయకులు వినయ్ కిరణ్ రవి శేఖర్ సి సి జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్ పాల్గొన్నారు
