పదకొండో వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) గడువును ఈ ఏడాది జూన్ 30 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ కమిషనర్ అశుతోష్మిశ్రా పదవీకాలాన్ని వచ్చే జూన్ 30 వరకూ పెంచుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
GORT-740 dt:28-04-20 11th Pay Revision Commission - Extension of term up to 30.06.2020 – Orders – Issued