45% ఇవ్వకుంటే ఉద్యమమే
2018లో ఉన్న ధరల ప్రకారం బిశ్వాల్ కమిటీ 7.5 శాతం రిఫర్ చేసింది. ఇప్పుడు నిత్యావసర ధరలు డబుల్ అయ్యాయి. మా జీతాలు మాత్రం పెరగలేదు. ఈనెల 31 లోపు 45 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి. లేదంటే స్కూళ్లు బంద్ చేసి ఉద్యమం చేస్తాం. హెచ్ఆర్ఏ స్లాబ్ పర్సంట్ తగ్గించడం దారుణం. బిశ్వాల్ కమిటీ మీద పెట్టిన ఖర్చు మా మీద పెట్టినా హెచ్ఆర్ఏ వచ్చేది. - టీఆర్ టీఎఫ్ అధ్యక్షుడు అశోక్ కుమార్