NEP2020 అమలుకై జారీ చేసిన మెమో నెం 172 లో సవరణలు కోరుతూ... APTF(1938) వజ్రపుకొత్తూరు మండల శాఖ పక్షాన గౌ. MPDO, వజ్రపుకొత్తూరు వారి కార్యాలయ ప్రతినిధి కి వినతిపత్రం సమర్పించడమైనది.
రెండవ కార్యక్రమం:
ఇటీవల కాలంలో కరోన మహమ్మారి కారణంగా అకాల మరణం చెందిన మండల ఉపాధ్యాయ మిత్రులు గుంటు. జగదీశ్వరరావు, నవిరి. యజ్ఞేశ్వరరావు మరియు దువ్వాడ చిట్టిబాబు గార్ల ఆత్మ లకు శాంతి కలగాలని మౌనం పాటిస్తున్న APTF(1938) వజ్రపుకొత్తూరు మండల శాఖ ప్రతినిధులు