APTF-1938,DTF, AISF, PDSU, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో NEP అమలును నిలిపివేయాలని, 3,4,5 తరగతులు తరలింపు నిలిపివేయాలని, 25,000 టీచర్స్ పోస్టులు DSC ద్వారా భర్తీ చేయాలని నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది. తదనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో DRO గాయత్రి గారికి రెప్రెసెంటషన్ అందజేయడం జరిగింది.