ఈ రోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద APSEC ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో NEP2020 ని అమలు చేయవద్దు అని, ఖాళీగా ఉన్న 25000 ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ఉపాధ్యాయ విద్యార్థులు నిష్పత్తి 1:20 గా ఉండాలని మాతృ భాష లో ప్రాధమిక విద్య భోధన జరగాలి అనే డిమాండ్ల సాధన కు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారి లో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ సుబ్బారెడ్డి గారు ,APTF Ex రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ K.వెంకటేశ్వరరావు గారు DTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమణయ్య గారు APTF రాష్ట్ర కార్యదర్శి శ్రీ S.చిరంజీవి గారు Advocate శ్రీ శివశంకర్ గారు PDSU సంఘం నాయకులు శ్రీ సునీల్ గారు APSEC జిల్లా కన్వీనర్ M.పిచ్చి బాబు, APTF మాజీ జిల్లా అధ్యక్షులు G.రమణయ్య గారు మరియు APTF నాయకులు sk.సుభాన్ గారు, Y జనార్ధన్ రావు గారు B.కోటేశ్వరరావు గారు, S.వెంకటేశ్వర్లు గారు, B.గణపతి గారు,Sk.ఖాదర్ భాష గారు, R. రఘు గారు శ్రీ నరసింహ రెడ్డి గారు.O. శ్రీనివాసులు గారు శ్రీ రామ మోహన్ గారు A.శ్రీనివాసులు గారు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.