సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షను మార్చి 27నే నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తాజాగా ప్రకటిం చింది. ఆ ఒక్క పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని, 12వ తరగతి మిగతా పరీక్షలు, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రక టించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.