ప్రధానోపాధ్యాయుల అకౌంట్ పరీక్షకు రుసుం చెల్లింపు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచా లకుడు దేవానందరెడ్డి గారు తెలిపారు. అపరాధ రుసుము రూ. 60తో ఈనెల 28 వరకు చెల్లించొచ్చని సూచిం చారు. రెండు పేపర్లకు రూ.150, ఒక్క పేపర్కు రూ. 100 చొప్పున ఫీజు ఉంటుందని వెల్లడించారు.