ప్రసంగిస్తున్న కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు
APTF:
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపే దేశంలో విద్యా వ్యాప్తి కోసం,సేవా దృక్పథంతో ప్రజల బిడ్డలకు ఉచిత విద్యను అందించేందుకు స్థాపించబడిన ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 16 సంవత్సరాలుగా నియామకాలు ఆపివేసినందున అందులో చదువుతున్న 4 లక్షల మంది విద్యార్థుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎయిడెడ్ పాఠశాలలు/కళాశాలలన్నింటినీ ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ కళాశాలలు/పాఠశాలలుగా నడపాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు/ప్రైవేట్ కళాశాలలుగా మార్చరాదని కోరుతూ ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో PDSU ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం